తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలని AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. ఓటర్ ...
బుధుడు, కుజుడు, సూర్యుడు, గురుడు మధ్య శుభప్రదమైన గ్రహ సంబంధాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రెండు గ్రహాల మధ్య ఖచ్చితంగా 60 డిగ్రీల కోణం ఏర్పడినప్పుడు ఈ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యంలో పేర్క ...
Nepal Flood Death Toll: ప్రళయంలా విరుచుకుపడిన వరదలతో నేపాల్‌‌లో మరణమృదంగం కొనసాగుతోంది. ఊహించని విధంగా సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడి ప్రజలు వేల సంఖ్యలో ప్రాణాలు వదిలారు. తాజా లెక్కల ప్రకారం వరద మ ...
నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మరోసారి బండ్ల గణేష్ రంగంలోకి దిగాడు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేసి, వారి సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు.
డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్లు తగ్గితే ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం ముఖ్యం. కివీ వంటి పండ్లపైనే ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని కాప ...
Gold Purchase | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి వేళ ప్రధాని మోదీ స్వదేశీ ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వాలని ...
మొగల్తూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు మత్స్యకారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకుని, సంక్షేమ పథకాల అమలుపై కూడా వివరాలు తెలుసుకున్నారు.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
గుండె జబ్బులు ఉన్నవారు గుండె ఆరోగ్యంతో పాటు దంతాలు, చిగుళ్ల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిగుళ్ల వ్యాధి గుండె ...
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు, మత్స్యకారులతో మాట్లాడే సమయంలో వారు తమ మాట వినడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు అని తెలిపారు.
మొగల్తూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు మత్స్యకారుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి, వారిని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు.